బ్రేకింగ్ న్యూస్
🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస టాకీస్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న బావిలో ఇందిరానగర్ కాలనీకి చెందిన రమేష్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
🚨 మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...
Telangana
బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
Quick Summary:
బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం